Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదుడే బాదుడు.. ఐపీఎల్‌లో తొలి సెంచరీ.. శుభ్‌మన్ గిల్ అదుర్స్

Webdunia
మంగళవారం, 16 మే 2023 (11:56 IST)
Gill
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సత్తా చాటాడు. తన తొలి ఐపిఎల్ సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్ కోసం శుభ్‌మన్ గిల్ ఐపిఎల్ 2023లో తొలి సెంచరీ, 500-పరుగుల మార్క్‌ను దాటాడు. 
 
అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్‌లో తొలి సెంచరీని సాధించడం ద్వారా తాను  ఫుల్ ఫామ్‌లో వున్నట్లు నిరూపించాడు. గిల్ కేవలం 56 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. కేవలం 22 బంతుల్లోనే 50 పరుగుల మార్కును చేరుకున్నాడు.
 
మరో ఎండ్‌లో వికెట్లు పడిపోయినప్పటికీ తన కూల్‌గా ఉండి కేవలం 56 బంతుల్లో ట్రిపుల్ ఫిగర్ మార్క్‌ను చేరుకున్నాడు. తద్వారా ఐపీఎల్ 2023లో అతను 500 పరుగుల మార్క్‌ను అధిగమించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments