Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదుడే బాదుడు.. ఐపీఎల్‌లో తొలి సెంచరీ.. శుభ్‌మన్ గిల్ అదుర్స్

Webdunia
మంగళవారం, 16 మే 2023 (11:56 IST)
Gill
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సత్తా చాటాడు. తన తొలి ఐపిఎల్ సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్ కోసం శుభ్‌మన్ గిల్ ఐపిఎల్ 2023లో తొలి సెంచరీ, 500-పరుగుల మార్క్‌ను దాటాడు. 
 
అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్‌లో తొలి సెంచరీని సాధించడం ద్వారా తాను  ఫుల్ ఫామ్‌లో వున్నట్లు నిరూపించాడు. గిల్ కేవలం 56 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. కేవలం 22 బంతుల్లోనే 50 పరుగుల మార్కును చేరుకున్నాడు.
 
మరో ఎండ్‌లో వికెట్లు పడిపోయినప్పటికీ తన కూల్‌గా ఉండి కేవలం 56 బంతుల్లో ట్రిపుల్ ఫిగర్ మార్క్‌ను చేరుకున్నాడు. తద్వారా ఐపీఎల్ 2023లో అతను 500 పరుగుల మార్క్‌ను అధిగమించాడు.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments