బాదుడే బాదుడు.. ఐపీఎల్‌లో తొలి సెంచరీ.. శుభ్‌మన్ గిల్ అదుర్స్

Webdunia
మంగళవారం, 16 మే 2023 (11:56 IST)
Gill
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సత్తా చాటాడు. తన తొలి ఐపిఎల్ సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్ కోసం శుభ్‌మన్ గిల్ ఐపిఎల్ 2023లో తొలి సెంచరీ, 500-పరుగుల మార్క్‌ను దాటాడు. 
 
అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్‌లో తొలి సెంచరీని సాధించడం ద్వారా తాను  ఫుల్ ఫామ్‌లో వున్నట్లు నిరూపించాడు. గిల్ కేవలం 56 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. కేవలం 22 బంతుల్లోనే 50 పరుగుల మార్కును చేరుకున్నాడు.
 
మరో ఎండ్‌లో వికెట్లు పడిపోయినప్పటికీ తన కూల్‌గా ఉండి కేవలం 56 బంతుల్లో ట్రిపుల్ ఫిగర్ మార్క్‌ను చేరుకున్నాడు. తద్వారా ఐపీఎల్ 2023లో అతను 500 పరుగుల మార్క్‌ను అధిగమించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

తర్వాతి కథనం
Show comments