Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాగ్రత్తగా డ్రైవ్ చేయమని అప్పుడే శిఖర్ ధావన్ చెప్పాడు...

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (16:28 IST)
ప్రముఖ భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ సమీపంలోని రూర్కీలో కారు నడుపుతుండగా, కారు అదుపు తప్పి బారికేడ్‌ను ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ సందర్భంలో, రిషబ్ పంత్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. ఐసీయూ చికిత్స పొందుతూ.. క్రిటికల్ స్టేజ్ దాటాడు. 
 
ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం, శిఖర్ ధావన్ రిషబ్ పంత్‌కు సలహా ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రిషబ్ పంత్ "నాకు కొంత సలహా ఇవ్వండి" అని అడిగాడు. దాని గురించి కూడా ఆలోచించకుండా, "నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి" అని ధావన్ చెప్పాడు. 
 
ఈ సలహా నిజం అన్నట్లే ప్రస్తుతం జరిగిన ఈ కారు ప్రమాదాన్ని బట్టి తెలుస్తోంది. రోడ్డుపై మంచు కురుస్తుండటం, రిషబ్ పంత్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments