Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాగ్రత్తగా డ్రైవ్ చేయమని అప్పుడే శిఖర్ ధావన్ చెప్పాడు...

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (16:28 IST)
ప్రముఖ భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ సమీపంలోని రూర్కీలో కారు నడుపుతుండగా, కారు అదుపు తప్పి బారికేడ్‌ను ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ సందర్భంలో, రిషబ్ పంత్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. ఐసీయూ చికిత్స పొందుతూ.. క్రిటికల్ స్టేజ్ దాటాడు. 
 
ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం, శిఖర్ ధావన్ రిషబ్ పంత్‌కు సలహా ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రిషబ్ పంత్ "నాకు కొంత సలహా ఇవ్వండి" అని అడిగాడు. దాని గురించి కూడా ఆలోచించకుండా, "నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి" అని ధావన్ చెప్పాడు. 
 
ఈ సలహా నిజం అన్నట్లే ప్రస్తుతం జరిగిన ఈ కారు ప్రమాదాన్ని బట్టి తెలుస్తోంది. రోడ్డుపై మంచు కురుస్తుండటం, రిషబ్ పంత్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

తర్వాతి కథనం
Show comments