Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో పాకిస్థాన్ ఆడేందుకు రెడీ.. అయితే ఎంత రెవెన్యూ ఇస్తారు: అఫ్రిదీ

Webdunia
గురువారం, 12 నవంబరు 2015 (13:05 IST)
భారత్‌లో పాకిస్థాన్ క్రికెట్ ఆడితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఎంత ఆదాయం ఇస్తారని పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ అడిగాడు. పాకిస్థాన్‌తో భారత్ సిరీస్ నిర్వహించాలన్నదే తమ అభిమతమని పేర్కొన్న అఫ్రిదీ.. భారత్ వెళ్లి క్రికెట్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. అయితే బీసీసీఐ ఏది చెప్పినా... అందుకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని అఫ్రిది డిమాండ్ చేశాడు. 
 
ఈ విషయాన్ని పీసీపీ చీఫ్ షహర్యార్ ఖాన్ కూడా చెప్పారని...ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని అఫ్రిది తెలిపాడు. 2012-13లో తాము భారత్‌లో సిరీస్ ఆడినప్పుడు బీసీసీఐకి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరిందని అఫ్రిది గుర్తు చేశారు. అయితే పీసీబీకి ఏమీ రాలేదని అఫ్రిదీ చెప్పాడు. ఈ క్రమంలో, ఇప్పుడు ఇండియాలో పాకిస్థాన్ క్రికెట్ ఆడితే... పీసీబీకి ఎంత రెవెన్యూను ఇస్తారనే విషయాన్ని బీసీసీఐ లిఖితపూర్వకంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

Show comments