Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా గెలుపు పాకిస్థాన్‌కు కూడా అత్యంత గౌరవప్రదం: మాలిక్

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (11:42 IST)
డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా విజయంపై ఆమె భర్త.. పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ షోయబ్ మాలిక్ హర్షం వ్యక్తం చేశాడు. తన భార్య సాధించిన విజయాన్ని గర్వంగా భావిస్తున్నట్టు తెలిపాడు.

అంతేగాక భారత్, పాకిస్థాన్ దేశాలకు అత్యంత గౌరవప్రదమని పేర్కొన్నాడు. "ఈ విజయం పట్ల నేను చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నా. నా భార్యగా పాకిస్థాన్‌కు చాలా గర్వకారణం. అంతేకాదు 100 శాతం నిబద్ధతతో తన దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది" అని షోయబ్ పేర్కొన్నాడు. 
 
సానియా విజయం యువ అభిమానులకు ప్రేరణ ఇస్తుందని, తన భార్య గెలుపొందిన తరువాత సియోల్ కోటలో కుటంబ సభ్యులతో వేడుక జరుపుకున్నానని వెల్లడించాడు.

సానియాను వివాహం చేసుకోకముందు టెన్నిస్ అంటే చాలా ఇష్టమని, కానీ ఇప్పుడు తన హృదయమంతా నిజంగా అదే నిండి ఉందని చెప్పుకొచ్చాడు. భార్య ఆడుతున్న సమయంలో తానెపప్పుడు ఉండను కాబట్టి మిస్ అవుతున్నానన్న కారణంతో తన మ్యాచ్‌లు ఎప్పుడూ చూస్తుంటానని షోయబ్ తెలిపాడు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments