Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ టైమ్ గ్రేటెస్ట్ వన్డే క్రికెటర్ రేసులో సచిన్, ధోనీ!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (18:29 IST)
భారత క్రికెట్ స్టార్ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ ఆల్ టైమ్ 'గ్రేటెస్ట్ వన్డే క్రికెటర్' రేసులో నిలిచారు. వీరిద్దరే కాక, ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్, పాకిస్థాన్ స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్, విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ కూడా తుది జాబితాలో ఉన్నారు. 
 
ఈ జాబితా నుంచి వచ్చే వారం విజేతను ఎంపిక చేస్తారు. విజేతను ఎంపిక చేసే జ్యూరీలో క్రికెటర్లతో పాటు, కామెంటేటర్లు, క్రికెట్ రచయితలు ఉన్నారు. ప్రముఖ క్రికెట్ వెబ్ సైట్ ఈఎస్పీఎన్ క్రికిన్ఫో ఆధ్వర్యంలోని 'క్రికెట్ మంత్లీ' మేగజైన్ ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తోంది. 
 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments