Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు.. భారత క్రికెట్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రితురాజ్

Webdunia
శనివారం, 15 జులై 2023 (12:00 IST)
అక్టోబర్ 5న చైనాలో జరగనున్న ఆసియా క్రీడల కోసం బరిలోకి దిగే భారత క్రికెట్ జట్టు పేర్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ ఈవెంట్‌కు భారత జట్టుకు రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 
 
గైక్వాడ్, జితేష్, మరియు రింకూతో పాటు, అర్ష్దీప్ సింగ్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ కూడా ఆసియా క్రీడలలో చేర్చబడ్డారు. అయితే కాంటినెంటల్ గేమ్స్ కోసం భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు జట్టులో చోటు దక్కలేదు. 
 
ఆసియా క్రీడలకు భారత జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (wk), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

RPF Constable Carries Child: బిడ్డతో పాటు లాఠీ.. ప్లాట్‌ఫారమ్‌పై గస్తీ చేస్తోన్న మహిళా కానిస్టేబుల్

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments