Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా పర్యటన నుంచి రోహిత్ శర్మ ఔట్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (19:55 IST)
భారత క్రికెట్ జట్టు త్వరలోనే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో హిట్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 
 
ముంబైలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఈ కారణంగా ఈ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. రోహిత్ స్థానాన్ని గుజరాత్ ఆటగాడు ప్రియాంక్ పాంచల్‌తో భర్తీ చేస్తున్నామని అందులో పేర్కొంది.
 
కాగా, ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు టెస్టులు ఆడాల్సివుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మలను బీసీసీఐ ఎంపిక చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments