Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోజు నా భార్య ఎందుకు ఏడ్చిందంటే? రోహిత్ శర్మ

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (18:08 IST)
Rohit Sharma
2017లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ మూడో డబుల్ సెంచరీని సాధించగా అదే రోజు అతని రెండో వివాహ వార్షికోత్సవం కూడా. రోహిత్ డబుల్ సెంచరీని సమీపిస్తున్న సమయంలో స్టాండ్స్‌లో అతని భార్య రితిక కాస్త కన్నీరు పెట్టుకుంది. 
 
దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. మయాంక్ అగర్వాల్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ... ఎందుకు ఏడ్చావని ఆమెను అడిగితే.. 196వ పరుగు కోసం తాను డైవ్ చేయాల్సి వచ్చిందని.. దీంతో తన చెయ్యి మెలిక పడటంతో ఏడ్చేసిందని చెప్పుకొచ్చాడు. ఆమె చాలా సున్నితమైన వ్యక్తి అంటూ తెలిపాడు.
 
కాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మైదానంలో ఆడుతున్నాడంటే అతని భార్య రితికా చేసే సందడిని కెమెరాలన్నీ చూస్తూవుంటాయి. రోహిత్ సిక్స్ కొట్టినా అవుట్ అయినా సరే కెమెరాలు ఆమె వైపు చూపిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments