Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోజు నా భార్య ఎందుకు ఏడ్చిందంటే? రోహిత్ శర్మ

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (18:08 IST)
Rohit Sharma
2017లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ మూడో డబుల్ సెంచరీని సాధించగా అదే రోజు అతని రెండో వివాహ వార్షికోత్సవం కూడా. రోహిత్ డబుల్ సెంచరీని సమీపిస్తున్న సమయంలో స్టాండ్స్‌లో అతని భార్య రితిక కాస్త కన్నీరు పెట్టుకుంది. 
 
దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ.. మయాంక్ అగర్వాల్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ... ఎందుకు ఏడ్చావని ఆమెను అడిగితే.. 196వ పరుగు కోసం తాను డైవ్ చేయాల్సి వచ్చిందని.. దీంతో తన చెయ్యి మెలిక పడటంతో ఏడ్చేసిందని చెప్పుకొచ్చాడు. ఆమె చాలా సున్నితమైన వ్యక్తి అంటూ తెలిపాడు.
 
కాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మైదానంలో ఆడుతున్నాడంటే అతని భార్య రితికా చేసే సందడిని కెమెరాలన్నీ చూస్తూవుంటాయి. రోహిత్ సిక్స్ కొట్టినా అవుట్ అయినా సరే కెమెరాలు ఆమె వైపు చూపిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

తర్వాతి కథనం
Show comments