Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ సెంచరీ, భారత్ 100 పరుగుల ఆధిక్యం

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (20:40 IST)
భారత ఓపెనర్ రోహిత్ శర్మ క్లాస్ సెంచరీ సాధించాడు. చటేశ్వర్ పుజారాతో కలిసి అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్, కెఎల్ రాహుల్ అద్భుతంగా ప్రారంభించారు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఉదయం సెషన్‌లో 46 పరుగుల వద్ద రాహుల్‌ను అవుట్ చేశాడు.
 
టీ సమయానికి భారత్ 69 ఓవర్ల తర్వాత 199/1 వద్ద నిలిచింది, 100 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ తన ఎనిమిదవ టెస్టులో సెంచరీ సాధించి విజృంభిస్తున్నాడు. పుజారా నాటౌట్ 48 పరుగులతో క్రీజులో వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments