Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాంబోర్హిని కారులో గంటకు 200 కిమీ వేగంతో దూసుకెళ్లిన రోహిత్.. పసిగట్టిన స్పీడ్ గన్‌లు

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (10:20 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు పోలీసులు చలాన్లు వేశారు. గంటకు 200 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకెళ్లడంతో పోలీసులు ఈ చలాన్లు విధించారు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు పూణె వేదికకానుంది. 
 
ఈ నేపథ్యంలో జట్టు సభ్యులతో కలిసేందుకు రోహిత్ శర్మ ముంబై నుంచి తన లాంబోర్హిని కారులో పూణే బయల్దేరాడు. అయితే హైవేపై రోహిత్ శర్మ గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లినట్టు స్పీడ్ గన్‌లు గుర్తించాయి. ఓ దశలో రోహిత్ శర్మ కారు గంటకు 215 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్టు 'పూణే మిర్రర్' మీడియా కథనం పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు రోహిత్ శర్మకు మూడు చలాన్లు వేశారని కూడా సదరు మీడియా సంస్థ వెల్లడించింది. రోహిత్ శర్మ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ విభాగం స్పందించింది. ఇలా హై స్పీడ్‌లో వెళ్లేకంటే, టీమ్ బస్‌లో పోలీస్ ఎస్కార్ట్‌తో వెళ్లి ఉంటే బాగుండేదని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన విద్యామంత్రి నారా లోకేశ్

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డా!!

వైకాపా ఓడిపోవడానికి కారణం అదే ... పవన్‌ది డైనమిక్ పాత్ర : సీపీఐ నారాయణ

మిస్సింగ్ అమ్మాయిలను గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగం : డిప్యూటీ సీఎం పవన్

ప్రజావాణికి మంచి రెస్పాన్స్.. దరఖాస్తుల వెల్లువ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

తర్వాతి కథనం
Show comments