Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ చేతిలో ఓడిన ముంబై - రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (08:47 IST)
ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా, ఢిల్లీ చేతిలో ముంబై ఇండియన్స్ జట్టు ఓడింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం విధించారు. ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లలో భాగంగా, ఆదివారం ఢిల్లీ వర్సెస్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
 
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు మరో 10 బంతులు మిగిలివుండగానే ఆరు వికెట్ల మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 
 
అయితే, నిర్ధిష్ట సమయంలో తన బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం విధించారు. ఫలితంగా ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments