Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ చేతిలో ఓడిన ముంబై - రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (08:47 IST)
ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా, ఢిల్లీ చేతిలో ముంబై ఇండియన్స్ జట్టు ఓడింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం విధించారు. ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లలో భాగంగా, ఆదివారం ఢిల్లీ వర్సెస్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
 
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు మరో 10 బంతులు మిగిలివుండగానే ఆరు వికెట్ల మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 
 
అయితే, నిర్ధిష్ట సమయంలో తన బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం విధించారు. ఫలితంగా ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments