Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ చేతిలో ఓడిన ముంబై - రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (08:47 IST)
ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా, ఢిల్లీ చేతిలో ముంబై ఇండియన్స్ జట్టు ఓడింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం విధించారు. ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లలో భాగంగా, ఆదివారం ఢిల్లీ వర్సెస్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
 
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు మరో 10 బంతులు మిగిలివుండగానే ఆరు వికెట్ల మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 
 
అయితే, నిర్ధిష్ట సమయంలో తన బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం విధించారు. ఫలితంగా ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments