Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకింగ్స్ : తొలి రెండు స్థానాలు మనవే...

Webdunia
సోమవారం, 8 జులై 2019 (09:23 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను భారత క్రికెటర్లు కైవసం చేసుకున్నారు. మొదటి ర్యాంకును భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్కించుకోగా, రెండో స్థానంలో భారత పరుగుల యంత్రం రోహిత్ శర్మ ఉన్నాడు. 
 
ఇకపోతే, ఐసీసీ వన్డే ర్యాంకుల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకోవడం గమనార్హం. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో టీమిండియా బౌలర్ జస్పీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ట్రెంట్ బౌల్ట్, మూడో స్థానంలో కమ్మిన్స్, రషీద్ ఖాన్, కుల్దీప్ లు సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments