Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్ళిద్దరికీ నేను ఎప్పటికీ రుణపడివుంటా : రిషబ్ పంత్

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (11:16 IST)
గత డిసెంబరు నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి భారత క్రికెట్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్వయంగా తాను డ్రైవింగ్ చేస్తూ వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. అయితే, కారులో చిక్కుకుని పోయిన రిషబ్ పంత్‌ను అద్దాలు పగులగొట్టి ఇద్దరు యువకులు బయటకు తీసి, ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. పంత్ కారులో తమకు దొరికిన రూ.4 వేల నగదును ఆ యువకులు తిరిగి ఇచ్చేసి తమ నిజాయితీని చాటుకున్నారు. ఆ యువకులు సోమవారం పంత్‌ను ఢిల్లీ ఆస్పత్రిలో పరామర్శించారు. దీనిపై స్పందించారు. 
 
"నేను ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు చెప్పలేకపోవచ్చు. కానీ ఈ ఇద్దరు హీరోలకు నేను తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి. ప్రమాదం జరిగిన తర్వాత వారిద్దరూ ఎంతో సాయపడ్డారు. నేను సకాలంలో సురక్షితంగా ఆస్పత్రికి చేరడంలో వాళ్ల సహకారం మరువలేనిది. రజత్ కుమార్, నిషు కుమార్‌.. మీ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఎప్పటికీ రుణపడివుంటాను" అంటూ భోవోద్వేగభరితమైన ట్వీట్‌ను రిషబ్ పంత్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Celebrities: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు..సెలెబ్రిటీల వైపు మళ్లిన చర్చ.. అర్జున్ రెడ్డిపై ప్రశంసలు

Hyderabad: గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

వావ్... మనం గెలిచాం, ఎగిరి కౌగలించుకున్న కుక్క (video)

Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్

Telangana: తెలంగాణలో సెప్టెంబర్ నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

తర్వాతి కథనం
Show comments