Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్ళిద్దరికీ నేను ఎప్పటికీ రుణపడివుంటా : రిషబ్ పంత్

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (11:16 IST)
గత డిసెంబరు నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి భారత క్రికెట్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్వయంగా తాను డ్రైవింగ్ చేస్తూ వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. అయితే, కారులో చిక్కుకుని పోయిన రిషబ్ పంత్‌ను అద్దాలు పగులగొట్టి ఇద్దరు యువకులు బయటకు తీసి, ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. పంత్ కారులో తమకు దొరికిన రూ.4 వేల నగదును ఆ యువకులు తిరిగి ఇచ్చేసి తమ నిజాయితీని చాటుకున్నారు. ఆ యువకులు సోమవారం పంత్‌ను ఢిల్లీ ఆస్పత్రిలో పరామర్శించారు. దీనిపై స్పందించారు. 
 
"నేను ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు చెప్పలేకపోవచ్చు. కానీ ఈ ఇద్దరు హీరోలకు నేను తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి. ప్రమాదం జరిగిన తర్వాత వారిద్దరూ ఎంతో సాయపడ్డారు. నేను సకాలంలో సురక్షితంగా ఆస్పత్రికి చేరడంలో వాళ్ల సహకారం మరువలేనిది. రజత్ కుమార్, నిషు కుమార్‌.. మీ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఎప్పటికీ రుణపడివుంటాను" అంటూ భోవోద్వేగభరితమైన ట్వీట్‌ను రిషబ్ పంత్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Duvvada Srinivas: రాజకీయ నేతలపై కేసుల గోల.. గుంటూరులో దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు

Jaishankar: లండన్‌లో జైశంకర్‌పై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి: జాతీయ జెండాను అవమానిస్తూ..? (video)

సిమెంట్ లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. పల్టీలు కొట్టింది.. ముగ్గురు మృతి- 20మందికి గాయాలు

Kidnap: మూడేళ్ల బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లిన దుండగుడు (video)

ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలకు ఫైర్ అయిన చంద్రబాబు.. హిందీ నేర్చుకుంటే తప్పేంటి? చురకలంటించారుగా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

తర్వాతి కథనం
Show comments