Webdunia - Bharat's app for daily news and videos

Install App

తను కొట్టిన సిక్సర్ కారణంగా గాయపడిన కెమెరామెన్... సారీ చెప్పిన పంత్!

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (16:56 IST)
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పెద్ద మనసు చాటుకున్నాడు. తాను కొట్టిన సిక్సర్ కారణంగా మైదానంలో కెమెరామెన్ గాయపడ్డాడు. దీంతో ఆ కెమెరామెన్‌గు సారీ చెప్పాడు. సదరు వ్యక్తి త్వరగా కోలుకోవాలని క్షమాపణ సందేశాన్ని పంపించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విట్టర్ షేర్ చేసింది. దీంతో పంత్ నామస్మరణతో సోషల్ మీడియా మంగళవారం నుంచి మార్మోగిపోతుంది. 
 
కాగా, మంగళవారం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాట్‌తో రెచ్చిపోయిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో విరుచుకుపడి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులను ఆడిన పంత్ ఎనిమిది సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో 88 పరుగులు చేసి పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 
 
ఈ క్రమంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన సిక్సర్లతో ఒకటి బీసీసీఐ ప్రొడక్షన్ క్రూకు సంబంధించిన కెమెరామెన్‌కు తగిలింది. ఇది తెలిసి పంత్ మ్యాచ్ అనంతరం దేబశిష్ అనే సదరు కెమెరామెన్‌కు క్షమాపణ సందేశం పంపించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి

నాతో గడిపేందుకు హోటల్ గదికి రా, లేదంటే నీ ఏకాంత వీడియోలు బైటపెడతా: టెక్కీ సూసైడ్

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

జనసేన-తెదేపా మధ్య చిచ్చు పెట్టిన కోడిపందేలు, ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

సంక్రాంతికి ఊహించని అద్భుతం, 200 కోట్ల క్లబ్ కు చేరబోతున్నాం : దిల్ రాజు, వెంకటేష్

గాంధీ తాత చెట్టు సుకృతి జీవితంలో మంచి జ్ఞాపకం: దర్శకుడు సుకుమార్‌

Pupshp 2 Reloaded: పుష్ప 2 రీలోడెడ్ కు కారణం సోషల్ మీడియానే కారణమా?

'సంక్రాంతికి వస్తున్నాం' - 3 రోజుల్లోనే రూ.106 కోట్లు వసూళ్లు!!

తర్వాతి కథనం
Show comments