Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (14:02 IST)
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తద్వారా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరసన చేరాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా 4 వేల పరుగులు సాధించిన రెండో భారత్ వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పంత్ 46 పరుగులు సాధించి మెహిదీ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 
 
అయితే, ధోనీ రికార్డుతో పోల్చితే పంత్ రికార్డు చాలా చిన్నది. ధోనీ ఏకంగా 535 మ్యాచ్లలో 17092 పరుగులు చేయగా, స్ట్రైక్ రేట్ 44.74 శాతంగా ఉంది. ఇందులో 15 సెంచరీలు, 108 అర్థ సెంచరీలు ఉన్నాయి. 
 
ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే ఇప్పటివరకు 128 మ్యాచ్‌లు ఆడి 4021 పరుగులు మాత్రే చేశాడు. స్ట్రైక్ రేట్ 33.78 శాతంగా ఉంది. ఇందులో వికెట్ కీపర్‌గా సాధించిన పరుగులు చూస్తే మాత్రం 109 మ్యాచ్‌లకు గాను 3651 పరుగులు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments