Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా హృదయం ముక్కలైంది : రికీపాంటింగ్

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (17:35 IST)
న్యూజిలాండ్‌ దేశంలో క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో మారణహోమంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ కోసం ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాంటింగ్.. మసీదులపై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించాడు. ఈ మారణహోమాన్ని చూసి తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఈ కాల్పులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ ఉన్మాది మారణకాండలో అసువులు బాసిన వారిని చూస్తే చాలా బాధగా ఉంది. ప్రాక్టీస్ కోసం బస్సులో బయల్దేరుతున్నప్పుడు కొంతమంది క్రికెటర్లు మొబైల్ ఫోన్లలో వీడియో క్లిప్పింగ్‌లను చూపించారు. వాటిని చూసేందుకు నేను ధైర్యం చేయలేకపోయా. ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు.
 
ఇలాంటి ఘటనలు న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్‌కే పరిమితమవుతాయనుకోవడం లేదు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లోనూ జరిగే అవకాశముంది. అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. అాగే, ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతిచేకూరాలని ఆ దేవాన్ని ప్రార్థిస్తున్నా అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments