Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. OTT ప్లాట్‌ఫారమ్‌లో రికార్డు..

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (11:16 IST)
వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తాజాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రికార్డ్ సాధించింది. ఈ మ్యాచ్‌ను శనివారం ఎంతో ఆసక్తిగా తిలకించారు.. క్రికెట్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్‌ను ఆఫ్‌లైన్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు.
 
ప్రేక్షకులు OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్ స్టార్‌లో ఏకకాలంలో 35 మిలియన్లకు పైగా చూశారు.
 
అంటే మూడున్నర కోట్ల మందికి పైగా వీక్షకులు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించారు. దీంతో వరల్డ్ వైడ్ OTT చరిత్రలో ఏ క్రీడకూ రాని భారీ రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి భారత్-పాక్‌ల మధ్య అసలైన మ్యాచ్‌నే అతిపెద్ద పోటీ అని మరోసారి రుజువైంది. ICC ODI ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తిరుగులేని విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

తర్వాతి కథనం
Show comments