Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. OTT ప్లాట్‌ఫారమ్‌లో రికార్డు..

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (11:16 IST)
వరల్డ్ కప్ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తాజాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రికార్డ్ సాధించింది. ఈ మ్యాచ్‌ను శనివారం ఎంతో ఆసక్తిగా తిలకించారు.. క్రికెట్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్‌ను ఆఫ్‌లైన్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు.
 
ప్రేక్షకులు OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్ స్టార్‌లో ఏకకాలంలో 35 మిలియన్లకు పైగా చూశారు.
 
అంటే మూడున్నర కోట్ల మందికి పైగా వీక్షకులు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించారు. దీంతో వరల్డ్ వైడ్ OTT చరిత్రలో ఏ క్రీడకూ రాని భారీ రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి భారత్-పాక్‌ల మధ్య అసలైన మ్యాచ్‌నే అతిపెద్ద పోటీ అని మరోసారి రుజువైంది. ICC ODI ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తిరుగులేని విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments