Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు డైరక్టర్‌ రవిశాస్త్రి పదవీ కాలం పొడగింపు : బీసీసీఐ

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2015 (17:23 IST)
భారత క్రికెట్ జట్టు డైరక్టర్ పదవిని మరో యేడాది కాలం పెంచుతూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారంగా ప్రకటించింది. అలాగే, ఇప్పట్లో టీమిండియాకు కొత్త కోచ్ నియామకం కూడా లేదని తేల్చి చెప్పింది. టీమిండియా కోచ్‌గా డెంకన్ ఫ్లెచర్ రాజీనామా చేసిన తర్వాత కొత్త కోచ్‌ను ఎంపిక చేయని విషయం తెల్సిందే. 
 
మరోవైపు.. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ మధ్య మంచి అవగాహన ఉందని, కొత్త కోచ్‌ను నియమిస్తే, అవగాహన లోపంతో టీమిండియా ఇబ్బందుల్లో పడే అవకాశముందని భావించిన బీసీసీఐ, రవిశాస్త్రిని మరో ఏడాది పాటు డైరెక్టర్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో టీమిండియాకు కోచ్ కమ్ డైరెక్టర్‌గా రవిశాస్త్రి మరో ఏడాదిపాటు కొనసాగుతారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments