Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోచ్ రవిశాస్త్రి వేతనం రూ.6 కోట్లు నుంచి రూ.10 కోట్లకు పెంపు?

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (15:31 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ వార్షిక వేతనం ఏకంగా పది కోట్ల రూపాయలకు పెరగనుంది. ప్రస్తుతం ఆయనకు ఇచ్చే వేతనం రూ.8 కోట్లుగా ఉంది. దీన్ని పది కోట్ల రూపాయలకు పెంచే అవకాశాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
రవిశాస్త్రితో పాటు... సహాయక సిబ్బంది వేతనాలు కూడా పెరగనున్నాయి. భ‌ర‌త్ అరుణ్‌రు రూ.3.5 కోట్లు, విక్ర‌మ్ రాథోడ్‌కు రూ.3 కోట్ల వ‌ర‌కు ఇవ్వ‌నున్నారు. ఇటీవ‌లే ప్ర‌ధాన కోచ్‌గా ర‌విశాస్త్రికి రెండేళ్ల పొడిగింపు ఇచ్చిన విష‌యం తెలిసిందే. 
 
కాగా, జట్టు నిలకడగా రాణించే విధంగా చూస్తూ, యువ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డ‌మే త‌న ముందున్న క‌ర్త‌వ్యమని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. అలాగే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు 2020లో జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌పై దృష్టిసారించినట్టు రవిశాస్త్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments