Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్‌గా రోజర్ బిన్నీ! సరైన నిర్ణయమన్న రవిశాస్త్రి

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (20:07 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్‌గా రోజర్ బిన్నీ నియామకం ఖరారైంది. ఆయన ఈ నెల 18వ తేదీ నుంచి బీసీసీఐ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1983లో ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడుగా ఉన్నారు. 
 
ఈ నియామకంపై ఆ జట్టు సభ్యుడైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించారు. బీసీసీఐ చీఫ్‌గా రోజర్ బిన్నీ నియామకం సరైన నిర్ణయమని అన్నారు. బిన్నీ విజయవంతమైన బీసీసీఐ అధ్యక్షుడుగా కొనసాగుతాడని, ఆయనకు ఆ మేరకు అన్ని విధాలా శక్తి  సామర్థ్యాలు ఉన్నాయని రవిశాస్త్రి అన్నారు. 
 
బిన్నీని ఎంపికపట్ల తాను సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. ఎందుకంటే బిన్నీ ప్రపంచ కప్‌లో తన సహచర ఆటగాడు, కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని తెలిపారు. పైగా, బీసీసీఐ చరిత్రలో ప్రపంచ కప్ విజేత జట్టుకు చెందిన సభ్యుడిని బీసీసీఐ చీఫ్‌గా నియమించడం ఇదే తొలిసారి అని రవిశాస్త్రి గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

David Warner: రాబిన్‌హుడ్‌ కోసం హైదరాబాదులో డేవిడ్ వార్నర్- హగ్ ఇవ్వని కేతిక (video)

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

తర్వాతి కథనం
Show comments