Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ Vs కోహ్లీ: ఐపీఎల్-8 ఫైనల్స్ అర్హత సాధించే జట్టు ఏది?

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (11:34 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర మ్యాచ్ శుక్రవారం జరగనుంది. భారత టెస్టు డట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే జట్టు కెప్టెన్ ధోనీల నేతృత్వంలోని బెంగళూరు, చెన్నై జట్లు ఫైనల్‌లో స్థానం కోసం క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తలపడనున్నాయి. రాంచీలో జరిగే ఈ మ్యాచ్ కోసం కేటాయించిన టిక్కెట్లన్నీ అమ్ముడుపోగా, ఈ పోరు అభిమానులను అలరిస్తుందని క్రీడాపండితులు భావిస్తున్నారు. 
 
కెప్టెన్ కూల్‌గా పేరున్న ధోనీ, తన టీంను గెలిపిస్తాడా? లేదా మంచి దూకుడు మీదున్న కోహ్లీ దాన్ని కొనసాగిస్తాడా? అన్నది శుక్రవారం తేలనుంది. ఈ పోరులో గెలిచే జట్టు ఆదివారం నాడు ముంబైతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు సగం గెలిచినట్టేనని అంచనా.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments