Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌లో ఐపీఎల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై..!

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (16:37 IST)
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో భాగంగా ఆదివారం సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్ట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
రాయల్స్ జట్టులో కెప్టెన్ స్టీవెన్ స్మిత్, వాట్సన్, రహానే, సంజూ శాంసన్, ఫాక్నర్... చెన్నై జట్టులో ధోనీ, డ్వేన్ స్మిత్, మెక్ కల్లమ్, రైనా, డు ప్లెసిస్, బ్రావో వంటి విధ్వంసక ఆటగాళ్లు ఉండడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్ పై నెలకొంది.

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments