Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధు అదుర్స్: మకావు ఓపెన్ విజేతగా నిలిచి సరికొత్త రికార్డు

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2015 (12:56 IST)
మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో తెలుగు తేజం విజేతగా నిలిచి సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన మినత్సు మితానిని మట్టికరిపించి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రత్యర్థిపై ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్న సింధు.. 30 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో 21- 9, 21- 23, 21- 14 తేడాతో మితానిని మట్టికరిపించింది.
 
మొదటి సెట్ సునాయాసంగా గెలుచుకున్న సింధుకు రెండో సెట్‌లో మితాని నుంచి గట్టిపోటీ ఎదురైనా.. గేమ్ పాయింట్ వరకు పోరాడిన సింధు 23-21 తేడాతో సంపూర్ణ విజయావకాశాన్ని కోల్పోయింది.

ఆ వెంటనే మూడో గేమ్ ప్రారంభం నుంచి ధాటిగా ఆడి 21- 14తేడాతో గెల్చుకుని వరుసగా మూడో ఏడాది మకావు ఓపెన్ విజేతగా రికార్డు సృష్టించింది. కాగా కాగా మకావు ఓపెన్‌ 2013, 2014లలో విజేతగా నిలిచిన ఈ తెలుగు తేజం 2015 టైటిల్ ను కూడా గెల్చుకోవడం ద్వారా అరుదైన 'హ్యాట్రిక్' నమోదు చేసుకోవడం గమనార్హం.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments