Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్టు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (12:12 IST)
దేశంలో ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఈ పోటీల ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాను పూణెలో అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.27 లక్షల నగదు, ఎనిమిది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు సభ్యుల్లో ఒకరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. 
 
పూణెలోని ఎంసీఏ స్టేడియంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ముఠా సభ్యులు ఇరు జట్లపై బెట్టింగ్ నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు. 
 
పూణెలోని కాలేవాడి ప్రాంతంలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, ఈ బెట్టింగ్ ముఠాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు పూణె డిప్యూటీ కమిషనర్ మన్‌చక్ ఇప్పర్ వెల్లడించారు. అరెస్టు చేసినవారిపై 353, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

వారం రోజుల్లో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments