Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్టు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (12:12 IST)
దేశంలో ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఈ పోటీల ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాను పూణెలో అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.27 లక్షల నగదు, ఎనిమిది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు సభ్యుల్లో ఒకరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. 
 
పూణెలోని ఎంసీఏ స్టేడియంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ముఠా సభ్యులు ఇరు జట్లపై బెట్టింగ్ నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు. 
 
పూణెలోని కాలేవాడి ప్రాంతంలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, ఈ బెట్టింగ్ ముఠాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు పూణె డిప్యూటీ కమిషనర్ మన్‌చక్ ఇప్పర్ వెల్లడించారు. అరెస్టు చేసినవారిపై 353, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

తర్వాతి కథనం
Show comments