Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్టు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (12:12 IST)
దేశంలో ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఈ పోటీల ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాను పూణెలో అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.27 లక్షల నగదు, ఎనిమిది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు సభ్యుల్లో ఒకరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. 
 
పూణెలోని ఎంసీఏ స్టేడియంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ముఠా సభ్యులు ఇరు జట్లపై బెట్టింగ్ నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు. 
 
పూణెలోని కాలేవాడి ప్రాంతంలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, ఈ బెట్టింగ్ ముఠాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు పూణె డిప్యూటీ కమిషనర్ మన్‌చక్ ఇప్పర్ వెల్లడించారు. అరెస్టు చేసినవారిపై 353, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

తర్వాతి కథనం
Show comments