Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీతి జింటా కొత్త అవతారం: అక్షర్ పటేల్‌కు ట్రాన్స్‌లేటర్‌గా..?

Webdunia
గురువారం, 14 మే 2015 (12:33 IST)
బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా.. కొత్త అవతారం ఎత్తనుంది. ఇప్పటివరకు సినీ నటిగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని, వ్యాపారవేత్తగా రాణించిన ప్రీతి జింటా ట్రాన్స్ లేటర్ అవతారమెత్తింది.

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు వీరాభిమానిగా మ్యాచ్‌లకు హాజరైంది. ఈ సందర్భంగా ఈ సొట్టబుగ్గల సుందరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన అక్షర్ పటేల్ హిందీలో ప్రావీణ్యుడు. 
 
ఇతర భాషలంటేనే కాస్త ఇబ్బంది పడతాడు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్‌కు ప్రీతి జింటా ట్రాన్స్ లేటర్‌గా మారింది. అక్షర్ పటేల్ హిందీలో చెప్పిన మాటల్ని ఇంగ్లిష్ లోకి తర్జుమా చేసింది. దీనిపట్ల వెటరన్ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఫ్రాంఛైజీ యజమాని భేషజాల్లేకుండా ఓ క్రికెటర్‌కు ట్రాన్స్ లేటర్‌గా వ్యవహరించడం హర్షనీయమని పేర్కొన్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments