Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్ మరో ధోనీ కావాలి : ఎంఎస్కే ప్రసాద్ ఆకాంక్ష

Webdunia
సోమవారం, 22 జులై 2019 (12:06 IST)
భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ మరో ధోనీ కావాలని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ నెల 23వ తేదీ నుంచి భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం ట్వంటీ20, వన్డే, టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఇందులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. 
 
దీనిపై ఎంఎస్కే ప్రసాద్ స్పందిస్తూ, రిషబ్ పంత్‌ను మూడు ఫార్మెట్లకు ఎంపిక చేసినట్టు చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పంత్‌ను సెలెక్ట్ చేశామని... వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా బాధ్యతలను నిర్వహించడం సవాళ్లతో కూడుకున్న అంశమన్నారు. 
 
తన వర్క్‌లోడ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ, పంత్ ఎదగాలని కోరాడు. ముఖ్యంగా, ధోనీ స్థానాన్న భర్తీ చేసే విధంగా పంత్ ఎదగాలని చెప్పాడు. ఈ సిరీస్‌కు ధోనీ అందుబాటులో లేడని తెలిపాడు. ప్రపంచ కప్ వరకు తమకు కొన్ని రోడ్ మ్యాప్స్ ఉన్నాయని... ప్రస్తుత పరిస్థితుల్లో పంత్‌ను సానపట్టడమే తమ లక్ష్యమని ఎంఎస్కే ప్రసాద్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments