Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్ మరో ధోనీ కావాలి : ఎంఎస్కే ప్రసాద్ ఆకాంక్ష

Webdunia
సోమవారం, 22 జులై 2019 (12:06 IST)
భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ మరో ధోనీ కావాలని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ నెల 23వ తేదీ నుంచి భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం ట్వంటీ20, వన్డే, టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఇందులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. 
 
దీనిపై ఎంఎస్కే ప్రసాద్ స్పందిస్తూ, రిషబ్ పంత్‌ను మూడు ఫార్మెట్లకు ఎంపిక చేసినట్టు చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పంత్‌ను సెలెక్ట్ చేశామని... వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా బాధ్యతలను నిర్వహించడం సవాళ్లతో కూడుకున్న అంశమన్నారు. 
 
తన వర్క్‌లోడ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ, పంత్ ఎదగాలని కోరాడు. ముఖ్యంగా, ధోనీ స్థానాన్న భర్తీ చేసే విధంగా పంత్ ఎదగాలని చెప్పాడు. ఈ సిరీస్‌కు ధోనీ అందుబాటులో లేడని తెలిపాడు. ప్రపంచ కప్ వరకు తమకు కొన్ని రోడ్ మ్యాప్స్ ఉన్నాయని... ప్రస్తుత పరిస్థితుల్లో పంత్‌ను సానపట్టడమే తమ లక్ష్యమని ఎంఎస్కే ప్రసాద్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments