Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో వరల్డ్ కప్ ట్వంటీ-20: పాక్‌తో ఆడేది లేనిది వారంలో తేలుతుంది: పీసీబీ

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (10:08 IST)
భారత్‌లో నిర్వహించనున్న ప్రపంచకప్ ట్వంటీ-20లో భాగంగా టీమిండియా పాకిస్థాన్‌తో ఆడనుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇంకా భారత్‌తో పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆడుతుందా అనేది వారం రోజుల్లో తేలిపోతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డైరక్టర్ అంజాద్ హుస్సేన్ వెల్లడించారు. పాకిస్థాన్ సర్కారు భారత్‌లో ఆడేందుకు అనుమతిస్తే టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియాతో పాక్ ఆడుతుందని హుస్సేన్ తెలిపారు. 
 
ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఆడేందుకు పాకిస్థాన్ జట్టు సిద్ధంగా ఉందని హుస్సేన్ వ్యాఖ్యానించారు. గతంలో భారత్‌లో పాకిస్థాన్ జట్టు పర్యటిస్తే దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, భారత్‌లో పర్యటించే ఏ జట్టుకైనా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయగల సామర్థ్యం బీసీసీఐకి ఉందన్న సంగతి విదితమే.

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

Show comments