Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 ప్రపంచ కప్‌ 2021ను అడ్డుకుంటామంటున్న పాకిస్థాన్!

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (20:57 IST)
తమ క్రికెట్ జట్టును అనుమతించని పక్షంలో భారత గడ్డపై జరుగనున్న టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నీ జరుగకుండా అడ్డుకుంటామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. ఇదే అంశంపై పీసీబీ ఛైర్మన్ ఎహసాన్ మణి మాట్లాడుతూ, భారత్ వేదికగా ట్వంటీ20 ప్రపంచ కప్ జరుగనుందన్నారు. ఈ టోర్నీలో ఆడేందుకు తమ దేశ జట్టును అనుమతించనిపక్షంలో టీ20 ప్రపంచ కప్ 2021 భారత్‌లో జరగకుండా చూస్తామని హెచ్చరించారు. 
 
తమ ఆటగాళ్లకు, ఫ్యాన్స్‌కు, జర్నలిస్టులకు అందరికీ ఇండియా వీసాలివ్వాలని, అలా అని ముందుగా రాతపూర్వకమైన భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదికూడా మార్చిలోగా ఈ రాతప్రతిని అందజేయాలని కోరారు. 
 
ఒకవేళ అందుకు భారత్ ఒప్పుకోకపోతే అప్పుడు టోర్నీనే భారత్‌లో జరగకుండా ఉండేలా ప్రయత్నిస్తామని, యూఏఈలో నిర్వహించాలని ఐసీసీని కోరతామని చెప్పారు. 'ఇప్పటికే ఐసీసీకి ఈ విషయంపై మా వాదన వినిపించాం. మార్చిలోగా వీసాలకు సంబంధించి భారత్ భరోసా ఇవ్వాలని కోరాం' అంటూ మని చెప్పుకొచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments