Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా - షోయబ్ విడిపోయారంటూ ప్రచారం.. ఆయేషా ఫోటోలు వైరల్

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (17:21 IST)
భారత్ టెన్నిస్ స్టారా సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‍ల వైవాహిక బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం పాకిస్థాన్‌కు చెందిన నటి ఆయేషా ఒమర్ కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై సానియా లేదా షోయబ్ మాలిక్‌లు ఇప్పటివరకు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్‌తో గాయని ఆయేషా ఒమర్ ఉన్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
పలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఈ అమ్మడి ఫోటోలే కనిపిస్తున్నాయి. పైగా, ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్, ఆయేషా ఒమర్‌లు కలిసి ఓ మ్యాగజైన్ కోసం నిర్వహించిన ఫోటో షూట్ ఫోటోలు ఇపుడు వైరల్ అయ్యాయి. ఆయేషా క్రికెట్ వీరాభిమాని కావడంతో పాకిస్థాన్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు ఆమె హాజరవుతూ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments