Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేపై పాకిస్థాన్ గెలుపు : టీ-20 సిరీస్ కైవసం

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2015 (11:50 IST)
జింబాబ్వేతో జరిగిన చివరి ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండు టీ 20లతో పాటు మూడు వన్డేలు ఆడేందుకు గాను పాకిస్థాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ట్రోఫీని గెలుచుకునే మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించింది. 137 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన జింబాబ్వే పాక్ బౌలింగ్‌కు తలొగ్గాల్సి వచ్చింది.
 
జింబాబ్వే బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోరుకే వెనుదిరగడం జట్టుకు నష్టాన్ని మిగిల్చింది. విలియమ్స్ చివరి వరకు క్రీజులో నిలదొక్కుకుని 40 పరుగులు సాధించాడు. అయినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల పతనానికి 121 పరుగులు సాధించింది. తద్వారా పాకిస్థాన్ 15 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసుకోవడంతో పాటు ట్వంటీ-20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments