Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌-జింబాబ్వే టీ-20 మ్యాచ్... 600 టికెట్లు చోరీ...

Webdunia
ఆదివారం, 24 మే 2015 (14:48 IST)
ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్‌‌లో జింబాబ్వేతో జరుగుతున్న టి20 మ్యాచ్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూసిన అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. కొద్ది వ్యవధిలోనే అన్నీ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత బ్లాక్‌లోనూ కొనేశారు. అయినా కొందరు వీరాభిమానులకు మాత్రం టికెట్లు దక్కలేదు. క్రికెట్ అభిమాన ఆవేశంతో ఉన్న వారు పీసీబీ కార్యాలయంలోకి చొరబడి 1500 రూపాయల విలువ గల 600 టికెట్లు చోరీ చేశారు. 
 
ఈ విషయంపై నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ పోతే పోనీలే పెద్ద విలువేం లేదు, అసలు అభిమానులు మ్యాచ్ చూస్తే చాలు, మాకు అదే తృప్తి అంటూ పాక్ బోర్డు అధికారులు సరిపుచ్చారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments