Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్.. మళ్లీ వాయిదా...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (19:33 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రం తొలి భాగం 'కథానాయకుడు'. సంక్రాంతికి రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
 
ఈ చిత్రం రెండో భాగమైన 'మహానాయకుడు' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఫిబ్రవరి ఏడో తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ, కారణాలు తెలియవు కానీ వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేదీ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇపుడు మళ్లీ ఈ విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ మలి భాగం మహాశివరాత్రి సందర్భంగా విడుదల కానుందట.
 
తాజా సమాచారం ప్రకారం మహాశివరాత్రి కానుకగా రెండో భాగాన్ని విడుదల చేయనున్నారని తెలిసింది. ఫిబ్రవరి 28 లేదా మార్చి 1న కానీ రెండో భాగం రిలీజ్ కావచ్చని సమాచారం. మరి రెండో భాగమైనా కమర్షియల్‌గా మెప్పిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని హీరో బాలకృష్ణ తన సొంత బ్యానర్ ఎన్.బి.కె ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments