Webdunia - Bharat's app for daily news and videos

Install App

లలిత్ మోడీ లాండరింగ్ కేసు: ఎన్. శ్రీనివాసన్ వాంగ్మూలం రికార్డు

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (11:57 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మనీ లాండరింగ్ కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు మూడు గంటల పాటు రికార్డు చేశారు. బీసీసీఐ తరపున శ్రీనివాసన్ ఫిర్యాదు దాఖలు చేసిన నేపథ్యంలో శ్రీనివాసన్ వాంగ్మూలాన్ని తీసుకున్నామని ఈడీ అధికారి చెప్పారు. 
 
మారిషస్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి రూ.21 కోట్లు అక్రమంగా మళ్లించారన్న కేసులో భాగంగా లలిత్ మోడీతో పాటు..  మరో ముగ్గురిపై ఫారెన్ ఎక్సేంజ్ వయోలేషన్ కేసు కింద ఈడీ తన దర్యాప్తును విస్తృతం చేసింది.
 
ఇదిలా ఉంటే మనీ లాండరింగ్ కేసులో లలిత్ మోడీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, వరుణ్ గాంధీలతో పాటు పలువురు ప్రముఖుల పేర్లను మోడీ ఇరికించిన సంగతి తెలిసిందే. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments