Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్లకు మహిళా థెరపిస్టుతో మసాజ్

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (17:00 IST)
ఇకపై క్రికెటర్లకు మహిళతో మసాజ్ చేయించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మహిళా మసాజ్ థెరపిస్టును ఎంపిక చేయనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెటర్లకు మాత్రమే కాదు... ఫ్రాంచైజీలకు కూడా కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలకు ఎంపికయ్యే క్రికెటర్లకు మహిళా థెరపిస్టుతో మసాజ్ చేయించనున్నారు. ఫలితంగా ఐపీఎల్‌లో తొలిసారి మసాజ్ థెరపిస్ట్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె పేరు నవనీత గౌతమ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆమె ఫిజియో సంబంధిత అంశాలను పర్యవేక్షించనున్నారు. 
 
ఆర్సీబీ ప్రధాన ఫిజియోగా ఇవాన్ స్పీచ్లీ వ్యవహరిస్తుండగా, ఆయనకు సహాయకురాలిగా నవనీత వ్యవహరిస్తారని బెంగళూరు ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆర్సీబీ సోషల్ మీడియాలో ఈ విషయం తెలిపింది. 
 
దీనిపై  ఆర్సీబీ యాజమాన్యం స్పందిస్తూ, ఐపీఎల్ జట్ల సహాయక బృందాల్లో ఇప్పటివరకు ఎవరూ మహిళలు లేరు. తొలిసారి ఓ మహిళకు బాధ్యతలు అప్పగిస్తుండడం పట్ల గర్విస్తున్నామని పేర్కొన్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments