Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్లకు మహిళా థెరపిస్టుతో మసాజ్

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (17:00 IST)
ఇకపై క్రికెటర్లకు మహిళతో మసాజ్ చేయించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మహిళా మసాజ్ థెరపిస్టును ఎంపిక చేయనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెటర్లకు మాత్రమే కాదు... ఫ్రాంచైజీలకు కూడా కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలకు ఎంపికయ్యే క్రికెటర్లకు మహిళా థెరపిస్టుతో మసాజ్ చేయించనున్నారు. ఫలితంగా ఐపీఎల్‌లో తొలిసారి మసాజ్ థెరపిస్ట్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె పేరు నవనీత గౌతమ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆమె ఫిజియో సంబంధిత అంశాలను పర్యవేక్షించనున్నారు. 
 
ఆర్సీబీ ప్రధాన ఫిజియోగా ఇవాన్ స్పీచ్లీ వ్యవహరిస్తుండగా, ఆయనకు సహాయకురాలిగా నవనీత వ్యవహరిస్తారని బెంగళూరు ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆర్సీబీ సోషల్ మీడియాలో ఈ విషయం తెలిపింది. 
 
దీనిపై  ఆర్సీబీ యాజమాన్యం స్పందిస్తూ, ఐపీఎల్ జట్ల సహాయక బృందాల్లో ఇప్పటివరకు ఎవరూ మహిళలు లేరు. తొలిసారి ఓ మహిళకు బాధ్యతలు అప్పగిస్తుండడం పట్ల గర్విస్తున్నామని పేర్కొన్నాయి.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments