Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ ఆడుతుండగా మైదానంలో మరో ఆటగాడు కన్నుమూత

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2015 (11:24 IST)
క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుకుగురైన ఓ ఆటగాడు కన్నుమూశాడు. ఈ ఘటన నమీబియా రాజధాని విందోల్‌లో జరిగింది. విందోల్‌ మైదానంలో నమీబియా, ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌ మధ్య వన్డే మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో నమీబియా క్రికెటర్‌ రేమాండ్‌ వాన్‌ స్కూర్‌(25) మైదానంలో కుప్పకూలాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన తోటి ఆటగాళ్లు, మ్యాచ్‌ నిర్వాహకులు హుటాహుటిన రేమాండ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నమీబియా క్రికెట్‌ బోర్టు ప్రకటించింది. రేమాండ్‌ మృతికి ఆ దేశాధ్యక్షుడితో సహా, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ట్విట్టర్‌ ద్వారా సంతాపం ప్రకటించింది. 

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments