Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ అభిమానులకు శుభవార్త - 2023లో కెప్టెన్‌గా బరిలోకి...

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (12:52 IST)
జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. వచ్చే యేడాది జరుగనున్న 2023 ఐపీఎల్ టోర్నీలో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథ్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. 
 
కాగా, గత 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సేవలకు దూరమైన విషయం తెల్సిందే. ఆ సీజన్‌లో రవీంద్ర జడేజా నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. అయితే, ఈ సీజన్‌లో సీఎస్కే జట్టు చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 
 
దీంతో 2023లో మాత్రం మళ్లీ గట్టి పోటీదారుడుగా ఉండాలని జట్టు మేనేజ్మెంట్ మంచి సంకల్పంతో ఉంది. ఇందులోభాగంగా, కెప్టెన్‌ బాధ్యతలను ధోనీకి కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments