Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పిన వేళ... గంతులేసిన యువరాజ్ తండ్రి?

భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రకటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కానీ, ఒక్కరికి మాత్రం మహదానందం కలిగించింది. అతనెవరో

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (06:51 IST)
భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రకటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కానీ, ఒక్కరికి మాత్రం మహదానందం కలిగించింది. అతనెవరో కాదు.. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి. యోగ్‌రాజ్ సింగ్. 
 
భారత క్రికెట్‌లో వన్డే, టీ20ల కెప్టెన్‌గా తప్పుకున్నట్టు.. కానీ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని ధోనీ ఇటీవల ప్రకటించాడు. ఈ సంచలన నిర్ణయంతో పలువురు ధోనీని పొగుడుతూ, బాధపడుతూ స్పందించారు. 
 
అయితే ఆనందపడుతుంది ఎవరో తెలుసా? ఇప్పుడు ఇదే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడంతో ఎగిరి గంతేసిన యోగ్‌‌రాజ్ సింగ్ అంటూ కామెంట్లు, ఫొటోలు పెడుతున్నారు. 
 
భారత క్రికెట్ జట్టులో తన కుమారుడు యువరాజ్ సింగ్‌కు చోటు దక్కకపోవడానికి కారణం ధోనీనే అంటూ యూవీ తండ్రి యోగ్‌రాజ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

తర్వాతి కథనం
Show comments