Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పిన వేళ... గంతులేసిన యువరాజ్ తండ్రి?

భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రకటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కానీ, ఒక్కరికి మాత్రం మహదానందం కలిగించింది. అతనెవరో

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (06:51 IST)
భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రకటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కానీ, ఒక్కరికి మాత్రం మహదానందం కలిగించింది. అతనెవరో కాదు.. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి. యోగ్‌రాజ్ సింగ్. 
 
భారత క్రికెట్‌లో వన్డే, టీ20ల కెప్టెన్‌గా తప్పుకున్నట్టు.. కానీ ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని ధోనీ ఇటీవల ప్రకటించాడు. ఈ సంచలన నిర్ణయంతో పలువురు ధోనీని పొగుడుతూ, బాధపడుతూ స్పందించారు. 
 
అయితే ఆనందపడుతుంది ఎవరో తెలుసా? ఇప్పుడు ఇదే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడంతో ఎగిరి గంతేసిన యోగ్‌‌రాజ్ సింగ్ అంటూ కామెంట్లు, ఫొటోలు పెడుతున్నారు. 
 
భారత క్రికెట్ జట్టులో తన కుమారుడు యువరాజ్ సింగ్‌కు చోటు దక్కకపోవడానికి కారణం ధోనీనే అంటూ యూవీ తండ్రి యోగ్‌రాజ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments