Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ లీగ్‌లో మెంటరుగా ఎంఎస్.ధోనీ?

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (14:59 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విదేశీ లీగ్ జట్టుకు మెంటరుగా అవతారమెత్తనున్నాడు. గత యేడాది టీ20 ప్రపంచకప్ భారత జట్టుకు మార్గనిర్దేశం చేసిన ధోనీ.. ఇపుడు ఓ విదేశీ జట్టుకు మెంటర్‌గా కనిపించనున్నాడు. 
 
త్వరలోనే మొదలయ్యే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓ జట్టును కొనుగోలు చేసింది. దీనికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ లీగ్ జట్టుకు ధోనీ మెంటరుగా వ్యవహరించే అవకాశం ఉంది. 
 
నిజానికి భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సూపర్ జట్టుగా తీర్చిదిద్దిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ జట్టుకు మెంటరుగాను ప్రధాన కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments