Webdunia - Bharat's app for daily news and videos

Install App

గారాలపట్టి జివాతో ధోనీ ఆటలు.. సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు..!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (16:49 IST)
1984కి తర్వాత టీమిండియాకు వన్డే ప్రపంచ కప్ సంపాదించిన పెట్టిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రస్తుతం పరాజయాలే ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంప్రదాయ టెస్టు కెప్టెన్సీని కోల్పోయిన ధోనీ.. ప్రస్తుతం వన్డే, ట్వంటీ-20 కెప్టెన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో ఆశించిన రాణించలేకపోయిన ధోనీ ప్రస్తుతం పుణే తరపున ఆడుతున్నా చెప్పుకోదగ్గ విజయాలను సాధించలేకపోతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో తన గారాలపట్టి జివాతో ఆడుకుంటూ అపజయాల బాధ నుంచి ఉపశమనం పొందుతున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ప్రతి మ్యాచ్‌కు కూతురు జివా, భార్యతో కలిసి వెళ్తున్నాడు. ఇందులో భాగంగా విమానంలో జివాతో కలిసి ఆడుకున్న ఫోటోలను ధోనీ భార్య సాక్షిసింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిటికెలో లక్షల రాబడి అంటే నమ్మొద్దు ... బెట్టింగ్ కూపంలో పడొద్దు : సజ్జనార్ (Video)

నేపాల్ - టిబెట్ బోర్డర్‌లో సరిహద్దులు : మృతుల సంఖ్య 95 మంది మృతి

SHO లక్ష్మీ మాధవి అదుర్స్.. తప్ప తాగిన తండ్రికి కుమారుడితో బుద్ధి చెప్పారు...(video)

కాపురంలో చిచ్చుపెట్టిన మనస్పర్థలు... ప్రాణాలు తీసుకున్న దంపతులు

Jetwani: జెత్వానీ కేసు- ఐపీఎస్‌లకు ఏపీ హైకోర్టు బెయిల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1000 వర్డ్స్ చిత్రం చూశాక కన్నీళ్లు వచ్చాయి :రేణూ దేశాయ్

రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు వేయొద్దు : రజనీకాంత్

కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ : శ్రీతేజ్‌‍ను పరామర్శించిన పుష్పరాజ్! (Video)

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి

తర్వాతి కథనం
Show comments