Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ తొలిప్రేమ గురించి చెప్పేశాడు...? భార్యతో మాత్రం చెప్పొద్దన్నాడు..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన తొలి ప్రేమ గురించి చెప్పాడు. అయితే ఈ విషయాన్ని తన భార్య సాక్షి వద్ద చెప్పకండి అంటూ కామెంట్స్ చేసి అందరినీ నవ్వించాడు. టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కి

Webdunia
గురువారం, 10 మే 2018 (14:59 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన తొలి ప్రేమ గురించి చెప్పాడు. అయితే ఈ విషయాన్ని తన భార్య సాక్షి వద్ద చెప్పకండి అంటూ కామెంట్స్ చేసి అందరినీ నవ్వించాడు. టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యక్తిగత విషయాలను అంతగా బయటపెట్టేందుకు ఇష్టపడడు. అలాంటి వ్యక్తి.. ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో తన తొలి ప్రేమ గురించి చెప్పడం అందరికీ షాక్‌నిచ్చింది. 
 
ఓ ఇంటర్వ్యూలో ధోనీ తన తొలిప్రేమ ఎవరితో అన్న విషయం చెప్పేశాడు. ఆ అమ్మాయి పేరు స్వాతి అని.. 12వ తరగతిలో ఉన్నప్పుడు చివరిసారిగా కలిశానని చెప్పాడు. ఈ కార్యక్రమానికి చెన్నై ఆటగాళ్లు షేన్‌వాట్సన్, సురేశ్ రైనా, రవీంద్రజడేజా కూడా హాజరయ్యారు. 
 
కాగా ధోనీ సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన జీవితంలో మరో ప్రేమకథ కూడా ఉందని తాజాగా ధోనీ తెలిపాడు. తాను 12వ తరగతి చదువుతున్నప్పుడు ఈ తొలిప్రేమ చిగురించిందని, ఆ ఏడాదే ఆమెను చివరి సారి చూశానని.. ఆ తర్వాత ఆమెను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు.

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments