పాకిస్థాన్ క్రికెటర్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (09:23 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాకిస్థాన్ క్రికెటర్‌కు స్పెషల్ గిప్ఠ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీష్ రవూఫ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని బహుమతిగా ఇచ్చాడు.
 
అందులో ధోనీ సంతకం కూడా ఉంది. ఈ జెర్సీ మరే ఇతర ఆటగాడిది కాదు, స్వయంగా ధోనీదే. జెర్సీ వెనుక ధోనీ నంబర్ ఏడో రాసి, ముందు భాగంలో ధోనీ స్వయంగా సంతకం చేశాడు. హరీష్ రవూఫ్ ఈ జెర్సీని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇంకా భావోద్వేగ పోస్ట్‌ చేస్తూ కృతజ్ఞతలు తెలిపాడు.
 
ధోనీ జెర్సీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రౌఫ్ ఇలా వ్రాశాడు - లెజెండరీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన అందమైన చొక్కాను బహుమతిగా ఇచ్చి నన్ను సత్కరించాడని చెప్పాడు. అలాగే హరీస్ రవూఫ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం సిద్ధమవుతున్నాడు .పీఎస్ఎల్ జనవరి 27 నుండి ప్రారంభమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

తర్వాతి కథనం
Show comments