Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైకి, కలిసిరాని ఐపీఎల్.. ధోనీ ఖాతాలో చెత్తగా మారింది..

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (12:23 IST)
ఐపీఎల్-2020 మహేంద్ర సింగ్ ధోని ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అంతగా కలిసిరాలేదు. ఆఖర్లో మూడు మ్యాచ్‌లు వరుసగా గెలిచింది కానీ అంతకు ముందు ఘోరమైన ఓటములను ఎదుర్కొంది. అలాగే ధోని కెరీర్‌లో అతి చెత్త ఐపీఎల్‌గా ఈ ఏడాది ఐపీఎల్ నిలిచింది. ఎంతగా అంటే ధోని బెస్ట్ ఇన్నింగ్స్ ఒకటి కూడా చూడలేకపోయారు క్రికెట్ అభిమానులు.
 
ఈ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ 14 మ్యాచ్‌లకు గాను 12 ఇన్నింగ్స్‌లు ఆడి 199 పరుగులు చేశాడు. ఇది ధోని నుంచి వచ్చిన నిరాశజనకమైన ప్రదర్శన. అదే సమయంలో ఈ సీజన్‌లో ధోని ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేదు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకుండా ఒక సీజన్‌ను ముగించడం ఇదే తొలిసారి. ఇదే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లకపోవడానికి కారణమని చెప్తూ ఉన్నారు. 
 
ధోని తనదైన స్టైల్‌లో ఓ రెండు మ్యాచ్‌లను ఫినిషింగ్ చేసి ఉండి ఉంటే ఈ పాటికి ప్లే ఆఫ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఉండేది. ఇక ఎలాగూ ఇంకొన్ని నెలల్లో 2021 ఐపీఎల్ సీజన్ మొదలుకాబోతూ ఉండడంతో ధోని అప్పుడన్నా రాణిస్తాడని చెన్నై అభిమానులు భావిస్తూ ఉన్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments