Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ తక్కువోడు కాదు.. మైదానంలో ఏం పని చేశాడో చూడండి

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తక్కువోడేం కాదు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కీపింగ్‌లో రాణిస్తున్నాడు. అదేసమయంలో మైదానంలో కొన్ని చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ వార్తలకె

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (11:41 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తక్కువోడేం కాదు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కీపింగ్‌లో రాణిస్తున్నాడు. అదేసమయంలో మైదానంలో కొన్ని చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ వార్తలకెక్కుతున్నాడు. 
 
ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా ఆ దేశ ఫ్యాన్స్ అల్లరి చేసింది. దీంతో మ్యాచ్‌కు కొంత ఆటంకం ఏర్పడింది. ఆసమయంలో భారత క్రికెటర్లంతా డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నారు. కానీ, ధోనీ మాత్రం క్రికెట్ మైదానంలో హాయిగా ఓ కునుకు తీశాడు. ఈ వీడియో వైరల్ అయింది. 
 
ఇపుడు శ్రీలంకతో జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 5-0తో కైవసం చేసుకుంది. దీంతో ఆ తర్వాత వన్డే సిరీస్ ట్రోఫీతో భారత క్రికెట్ జట్టు సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఇంతలో మైదానంలో ఉన్న ఓ వ్యానులో ట్రోఫీతో క్రికెటర్లందరినీ ఎక్కించుకుని స్వయంగా డ్రైవ్ చేస్తూ మైదానం మొత్తం తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోనూ మీరూ చూడండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: బ్రాస్లెట్ కోసం గొడవ: చెంపదెబ్బ భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య.. చివరికి?

KTR: ఒకసారి కాదు, 100 సార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా వున్నాను.. కేటీఆర్

టూరిస్ట్ చేతిలో నుంచి నోట్ల కట్టలను లాక్కెళ్లిన కోతి!

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

తర్వాతి కథనం
Show comments