గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం- తప్పిస్తే.. క్రికెట్‌పై దృష్టి సారిస్తా

సెల్వి
శనివారం, 2 మార్చి 2024 (11:34 IST)
బీజేపీ నేత, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ప్రకటించారు. బీజేపీ వ్యవహారాల నుంచి తనను తప్పించాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గంభీర్ కోరారు. 
 
పార్టీ బాధ్యతలు తప్పిస్తే తాను వచ్చే క్రికెట్ టోర్నమెంట్లపై దృష్టిసారిస్తానని చెబుతున్నారు. మరికొద్దీ రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవనుంది. ఈ క్రమంలో రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గౌతమ్ గంభీర్ కోరారు.
 
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. ఢిల్లీ తూర్పు లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం కలిగిందన్నాడు. తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు అని ఎక్స్‌లో గంభీర్ రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం
Show comments