Webdunia - Bharat's app for daily news and videos

Install App

షమీ భార్యకు చిర్రెత్తుకొచ్చింది... కెమెరాలు పగిలిపోయాయ్...

భారత పేస్ బౌలర్, తన భర్త మహ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్‌కు మీడియాను చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తురాలైన ఆమె మీడియా సిబ్బంది చేతుల్లో ఉన్న కెమెరాను తీసుకుని పగులగొ

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (17:19 IST)
భారత పేస్ బౌలర్, తన భర్త మహ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్‌కు మీడియాను చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తురాలైన ఆమె మీడియా సిబ్బంది చేతుల్లో ఉన్న కెమెరాను తీసుకుని పగులగొట్టింది. ఈ ఘటన కోల్‌కతాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కట్టుకున్న భర్త షమీపై తీవ్ర ఆరోపణలతో రోజూ పతాక శీర్షికల్లో నిలుస్తున్న హసీన్ మంగళవారం కోల్‌కతాలోని సెంయింట్ సెబాస్టియన్ స్కూల్ ఆవరణలో మీడియాపై అసహనాన్ని ప్రదర్శించింది. వీడియో జర్నలిస్టులు తనను కెమెరాల్లో బంధిస్తుండగా అసహానికి గురైన ఆమె ఒక్కసారిగా కెమెరాను అందుకుని పగలగొట్టారు. మీడియా వేస్తున్న ప్రశ్నలకు విసుగుచెంది గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
 
దీంతో మీడియా సిబ్బందితో పాటు.. అక్కడున్న వారంతా అవాక్కవడం మీడియా వంతైంది. షమీపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా ఎదుట కూల్‌గా మాట్లాడిన ఆమె ఒక్కసారిగా రెచ్చిపోయి దాడిచేయడంతో విలేకరులు బిత్తరపోయారు. 

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments