Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజీ ట్రోఫీలో ఆడనున్న మహమ్మద్ షమీ

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (14:27 IST)
క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్. అక్టోబరులో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీతో భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ పునరాగమనం చేసే అవకాశం వుంది. ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా వున్న షమీ.. రంజీ ట్రోఫీతో మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. 
 
గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన షమీ.. స్వదేశంలో జరిగిన మెగా ఈవెంట్‌లో చీలమండకు గాయం కావడంతో ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే చికిత్స కోసం లండ‌న్ కూడా వెళ్లాడు. అక్క‌డి నుంచి వ‌చ్చిన త‌ర్వాత బెంగాల్ ఫాస్ట్ బౌలర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసంలో ఉన్నాడు.
 
అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌తో జరిగే తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో, కోల్‌కతాలో అక్టోబరు 18న బీహార్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఆడ‌వ‌చ్చు. అలాగే, రాబోయే న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న క్ర‌మంలో భార‌త‌ మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఒకదానిని కూడా ఆడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

తర్వాతి కథనం
Show comments