Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగాళ్లు ఆడుతుంటే ఎగబడి చూస్తారు... మాకేం తక్కువ : మిథాలీ ఆగ్రహం

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మీ ఫేవరేట్ మేల్ క్రికెటర్ ఎవరు అని అడిగిన ఓ జర్నలిస్టుకు తేరుకోలేని షాకిచ్చింది. ఇదే ప్ర‌శ్న మీరు ఓ మేల్ క్రికెట‌ర్‌

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (14:26 IST)
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మీ ఫేవరేట్ మేల్ క్రికెటర్ ఎవరు అని అడిగిన ఓ జర్నలిస్టుకు తేరుకోలేని షాకిచ్చింది. ఇదే ప్ర‌శ్న మీరు ఓ మేల్ క్రికెట‌ర్‌ని అడుగుతారా? మీ ఫేవ‌రెట్ ఫిమేల్ క్రికెట‌ర్ ఎవ‌రు అని ఎప్పుడైనా అడిగారా? నాకు ఈ ప్ర‌శ్న చాలాసార్లు ఎదురైంది. కానీ మీరు వాళ్ల‌ను అడగండి అని మిథాలీ ఆ రిపోర్ట‌ర్‌కు క్లాస్ తీసుకుంది.
 
అంతేకాదండోయ్... మెన్ క్రికెట్‌కే ప్ర‌తి ఒక్క‌రూ ప్రాధాన్య‌త ఇవ్వ‌డంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు క్రికెట్ ఆడుతుంటూ అంద‌రూ ఎగ‌బ‌డి చూస్తార‌ని, అదే మ‌హిళా క్రికెట్‌ను మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మేం క్రికెట్ ఆడేట‌ప్పుడు టీవీలు ఆఫ్ చేస్తారెందుక‌ని ప్ర‌శ్నించింది. కాగా, వ‌ర‌ల్డ్‌కప్‌కు ముందు జ‌రిగిన వామ‌ప్ మ్యాచ్‌లో శ్రీలంక‌పై 85 ర‌న్స్ చేసింది మిథాలీ. ఈ మ్యాచ్‌లో ఇండియా 109 ర‌న్స్‌తో విజ‌యం సాధించింది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments