Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ.. అదరగొట్టిన మనోజ్ తివారీ.. నాటౌట్

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (11:51 IST)
రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ నమోదైంది. బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ తన బ్యాటుకు పనిచెప్పి విజృంభించాడు. త్రిశతకంతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. పశ్చిమ బెంగాల్-హైదరాబాదుల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 414 బంతులు ఎదుర్కొన్న తివారీ 303 పరుగులు చేయడమేకాక నాటౌట్‌గా నిలిచాడు. తివారీ ఇన్నింగ్స్ లో 30 బౌండరీలు, 5 సిక్సర్లున్నాయి. 
 
పశ్చిమబెంగాల్ లోని బెంగాల్ క్రికెట్ మైదానం వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బెంగాల్ జట్టు సోమవారం కూడా బ్యాటింగ్ చేసి ఏడు వికెట్లకు 635 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. నాలుగో బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి దిగిన తివారీ ఆదివారం మ్యాచ్‌లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 
 
రెండో రోజైన సోమవారం ఆటలో రెండు సెంచరీలతో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. కాగా మనోజ్ తివారీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. భారత జట్టు తరపున 12 వన్డేలు, మూడీ టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments